5వ తరగతి విద్యార్థిపై కత్తెరతో దాడి చేసి బాల్కనీ నుంచి తోసేసిన టీచర్​

By udayam on December 16th / 11:08 am IST

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో వందన అనే 5వ తరగతి విద్యార్థినిపై టీచర్​ గీతా దేశ్​ వాల్​ దారుణంగా దాడి చేశాడు. కత్తెరతో చిన్నారిని గాయపరిచి ఆపై బాల్కనీ నుంచి కిందకు నెట్టేశాడు. ప్రస్తుతం ఆ చిన్నారి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంఇ. ఈ ఉదయం 11.15 గంటల ప్రాంతంలోని ఢిల్లీలోని నగర్​ నిగం బాలిక విద్యాలయలో ఈ ఘటన జరిగింది. మరో టీచర్​ రియా.. ఈ ఘటనను ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

ట్యాగ్స్​