ఇద్దరు పైలట్ల లైసెన్స్​ రద్దు చేసిన డిసిజిఎ

By udayam on May 18th / 5:26 am IST

రెండు నెలల క్రితం జబల్​పూర్​ విమానాశ్రయంలో ఓ విమానాన్ని రన్​వే దాటించి నడిపిన ఇద్దరు పైలట్ల లైసెన్స్​ను డిజిసిఎ ఏడాది పాటు రద్దు చేసింది. ఢిల్లీ–జబల్​పూర్​ వెళ్తున్న ఎటిఆర్​–72 అనే విమానాన్నిమార్చి 12న ఈ పైలట్లు నడుపుతూ విధి నిర్వహణలో అలసత్వం వహించినట్లు డిసిజిఎ పేర్కొంది. ఈ విమానం జబల్​పూర్​ విమానాశ్రయంలో దిగాల్సిన స్థానం కంటే 900ల మీటర్ల ముందు ల్యాండ్​ అయిందని అదే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు.

ట్యాగ్స్​