తెలుగులో హ్యాట్రిక్​ కొట్టనున్న ధనుష్​

By udayam on January 11th / 12:05 pm IST

తమిళ అగ్రనటుడు ధనుష్​ తెలుగులో మూడో సినిమాకు ఒప్పుకున్నట్లు టాక్​. శర్వానంద్​ నటించిన శ్రీకారం మూవీ డైరెక్టర్​ కిషోర్​ రెడ్డి తో ధనుష్​ కొత్త మూవీకి ఓకే చెప్పినట్లు సమాచారం. దిల్​ రాజు ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ధనుష్​ వరుసగా ఇద్దరు తెలుగు డైరెక్టర్లను లైన్​ లో పెట్టి సినిమాలు చేతున్నాడు. వెంకీ అట్లూరితో ‘సార్​’ లో నటిస్తున్న ధనుష్​.. ఆపై శేఖర్​ కమ్ముల డైరెక్షన్లో కొత్త మూవీని సైతం ఇటీవలే మొదలు పెట్టాడు.

ట్యాగ్స్​