పరశురామ్​: సారీ ఆ డైలాగ్స్​ తప్పే

By udayam on May 23rd / 12:52 pm IST

మహేష్​ బాబుతో తాను తెరకెక్కించిన చిత్రంలోని కొన్ని డైలాగులు నరసింహ స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లు ఉంటే క్షమించాలని డైరెక్టర్​ పరశురామ్​ విజ్ఞప్తి చేశాడు. హిందువులకు ఆరాధ్యుడైన విష్ణు మూర్తి అవతారంపై ‘సర్కారు వారి పాట’ చిత్రంలో ఉన్న కొన్ని సంభాషణలపై సోషల్​ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంపై పరశురామ్​ స్పందిస్తూ క్షమాపణలు చెప్పాడు. ‘లక్ష్మీ నరసింహస్వామి గంథపు చెక్క పూత ఎందుకు పూసుకుంటాడో తెలుసా’ అంటూ విలన్​ చెప్పే డైలాగ్​ ఈ వివాదానికి కారణం.

ట్యాగ్స్​