రాజ్​కుంద్రాపై మనీలాండరింగ్​ కేసు

By udayam on May 19th / 7:39 am IST

బాలీవుడ్​ నటి శిల్పా శెట్టి భర్త రాజ్​ కుంద్రాపై ఈడీ ఈరోజు మనీ లాండరింగ్​ కేసు నమోదు చేసింది. పోర్నోగ్రఫీ సినిమాల ప్రొడక్షన్​లో భాగంగా అతడు చట్ట విరుద్ధంగా మనీలాండరింగ్​కు పాల్పడ్డట్లు ఈడీ వెల్లడించింది. 2019 ఫిబ్రవరిలో ఆర్మ్స్​ ప్రైమ్​ మీడియా లిమిటెడ్​ను స్థాపించిన కుంద్రా.. అనంతరం హాట్​షాట్స్​ యాప్​ను కూడా క్రియేట్​ చేసి దానిని యుకె కంపెనీ కెన్​రిన్​కు అమ్మేశాడు. అయితే ఆ కంపెనీ రాజ్​కుంద్రా బావ ప్రదీప్​ బక్షీదేనని ఈడీ ఆరోపిస్తోంది.

ట్యాగ్స్​