మస్క్​: ట్విట్టర్​ ఆదాయాన్ని 5 రెట్లు పెంచుతా

By udayam on May 9th / 8:14 am IST

వచ్చే ఐదేళ్ళలో ట్విట్టర్​ ఆదాయాన్ని ఐదు రెట్లు పెంచుతానని ఎలన్​ మస్క్​ ప్రకటించాడు. ఇటీవల ఈ కంపెనీని 44 బిలియన్​ డాలర్లు పెట్టి కొన్న అతడు.. ట్విట్టర్​ ప్రైవేట్​ కంపెనీగా మారుస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు సామాన్యులు తప్ప ప్రభుత్వాలు, బిజినెస్​ సంస్థలు ఈ యాప్​ను వాడాలంటే స్వల్ప మొత్తం చెల్లించాల్సి ఉంటుందని హింట్​ ఇచ్చాడు. 2028 నాటికి ప్రస్తుత 5 బిలియన్ల వార్షియ ఆదాయాన్ని 26.4 బిలియన్లకు చేరుస్తానని పెట్టుబడిదారులతో మస్క్​ అన్నాడు.

ట్యాగ్స్​