ఉప రాష్ట్రపతి : ఫస్ట్​ షో వరకైనా సినిమాల ఆడట్లేదు

By udayam on May 21st / 5:03 am IST

దేశంలో తెరకెక్కుతున్న సినిమాలలో అసలు మీనింగ్​ కంటే డబుల్​ మీనింగ్​లే ఎక్కువ ఉంటున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లోని శిల్పకళా వేదికలో జరిగిన సిరివెన్నెల జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘మీరు తీసే సినిమాలను ముందు మీరు మీ కుటుంబంతో కలిసి చూడండి. కొన్ని సినిమాలు వెగటు పుట్టిస్తున్నాయి. మొదటి రోజే ఫస్ట్​ షో వరకూ కూడా కొన్ని సినిమాలు నిలబడడం లేదు. వన్​టైమ్​ హీరో.. హాఫ్​ టైమ్​ హీరోయిన్​గా తయారయింది’ అని ఆవేదన చెందారు.

ట్యాగ్స్​