ఇండియన్​ పోస్ట్​ రికార్డ్​ : డ్రోన్స్​తో పోస్టల్​ డెలివరీ

By udayam on May 30th / 6:03 am IST

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్​ పోస్ట్​ (భారత తపాలా శాఖ) తొలిసారిగా డ్రోన్​ను ఉపయోగించి పోస్ట్​ను డెలివరీ చేసింది. గుజరాత్​లోని కచ్​ జిల్లాలో దీనికి సంబంధించిన పైలట్​ ప్రాజెక్ట్​ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్​లో భాగంగా 45 కి.మీ.ల దూరంలో డెలివరీకి 22 నిమిషాల సమయం పట్టింది. భుజ్​కు సమీపంలోని హబే గ్రామానికి ఈ డ్రోన్​ పోస్ట్​ డెలివరీ జరిగింది. ఈ సక్సెస్​తో భవిష్యత్తులో మరిన్ని డ్రోన్​ డెలివరీస్​ చేయడానికి ఇండియన్​ పోస్ట్​ సిద్ధమవుతోంది.

ట్యాగ్స్​