మాజీ మంత్రి బహుగుణ ఆత్మహత్య

By udayam on May 27th / 12:31 pm IST

ఉత్తరాఖండ్​ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ ఈరోజు ఆత్మహత్యకు పాల్పల్డారు. తన కోడలు తనపై గృహ హింస కేసు పెట్టిందన్న ఉక్రోషంలో ఆయన వాటర్​ ట్యాంక్​ ఎక్కి తనను తాను కాల్చుకుని మృతి చెందారు. ఈ ఆరోపణలపై ఆయన చాలా బాధతో ఉండేవారని కుటుంబ సభ్యులు చెప్పినట్లు సీనియర్​ పోలీస్​ అధికారి పంకజ్​ భట్​ వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు ఆయన వరుసగా 112 ఎమెర్జెన్సీ నెంబర్​కు కాల్​ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారని సైతం ఆయన కుటుంబం వెల్లడించింది.

ట్యాగ్స్​