రాజస్థాన్లోని జోధ్పూర్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పరశురామ జయంతి సందర్భంగా జలోరీ గేట్ వద్ద ఓ వర్గం జెండాలు పెట్టడంతో సోమవారం రాత్రి వివాదం చెలరేగింది. దీంతో పోలీసులు ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ను నిలిపేశారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ ప్రార్థనల అనంతరం ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని జోధ్పూర్ పిసి నవజ్యోతి గొగోయి వెల్లడించారు.
Jodhpur right now #Jodhpur #AkshayaTritiya #अक्षय_तृतीया pic.twitter.com/nR7EdFCWXK
— Govind Vaishnav (@Govindkhetasar) May 3, 2022