కేంద్రం: వచ్చే ఏడాది రేషన్​ ఉచితంగానే

By udayam on December 24th / 6:14 am IST

రేషన్ కార్డు దారులకు తీపి కబురు అందించింది కేంద్రం, వచ్చే ఏడాది కూడా రేషన్​ కార్డు దారులందరికీ ఫ్రీగా రేషన్​ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 81కోట్ల మందికి రేషన్‌ అందించాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్‌. ఫ్రీ రేషన్‌తో కేంద్రంపై రెండు లక్షల కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు సెంట్రల్‌ మినిస్టర్‌ పీయూష్‌ గోయల్‌. ఈ ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని ప్రకటించారు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే వచ్చే ఏడాది డిసెంబర్‌ వరకు ఉచిత రేషన్‌ అందించనున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్​