గ్రీన్​ సిగ్నల్​: ఎపికి మరో జాతీయ రహదారి

By udayam on May 16th / 12:06 pm IST

ఆంధ్రప్రదేశ్​కు మరో జాతీయ రహదారిని కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడ–నాగ్​పూర్​ల మధ్య 457 కి.మీ.ల మేర ఈ 6 వరుసల జాతీయ రహదారి నిర్మాణం కానుంది. ఇందుకోసం రూ.14 వేల కోట్ల వ్యయం కానుంది. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను వేగవంతం చేసే లక్ష్యంతో ఈ హైవే నిర్మాణం జరుగుతోంది. ఐదు ప్యాకేజీల కింద నిర్మించనున్న దీనిని విజయవాడ–ఖమ్మ, ఖమ్మం–వరంగల్​, వరంగల్–మంచిర్యాల లను గ్రీన్​ఫీల్డ్​ ఎక్స్​ప్రెస్​ హైవేలుగా నిర్మిస్తున్నారు.

ట్యాగ్స్​