ఆన్​లైన్​ గేమ్స్​పై 28 శాతం జీఎస్టీ!

By udayam on May 18th / 12:32 pm IST

ఆన్​లైన్​ గేమింగ్​ ప్రియులకు కేంద్ర మంత్రుల బృందం గట్టి షాక్​ ఇచ్చింది. ఇలాంటి గేమ్స్​పై జిఎస్టీని 18 నుంచి 28 శాతానికి పెంచుతున్నట్లు పేర్కొంది. అయితే ఈ చర్యపై స్కిల్​ గేమింగ్​ పరిశ్రమ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న 18 శాతాన్ని కొనసాగించాలని.. 28 శాతానికి పెంచే ఏటా 2.2 బిలియన్​ డాలర్లు ఈ పరిశ్రమపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని 24×7 సంస్థ సీఈవో త్రివిక్రమ్​ తంపి సైతం పేర్కొన్నారు.

ట్యాగ్స్​