కుప్పం లో రోడ్డు పై బైఠాయించిన చంద్రబాబు

By udayam on January 6th / 11:28 am IST

చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన మూడో రోజు సాగుతోంది. ఆయన ప్రచారవాహనాన్ని పోలీసులు ఇవ్వలేదంటూ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు గుడుపల్లిలో రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేశారు. ఆ తరువాత అక్కడే ఒక వాహనం పెట్టుకుని దాని మీదకు ఎక్కి ప్రసంగించారు. ‘వైసీపీ షోలకు పర్మిషన్ ఇచ్చి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారనీ’ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ట్యాగ్స్​