ప్రజ్ఞా ఠాకూర్​ వివాదాస్పద వ్యాఖ్యలు: హిందువులు తమ ఇళ్ళల్లో కత్తుల్ని నూరి పెట్టుకోండి

By udayam on December 26th / 10:43 am IST

దేశంలోని ఇతర మతాలను రెచ్చగొట్టేలా మరోసారి బిజెపి ఎంపి ప్రజ్ఞా సింగ్​ ఠాకూర్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందు కార్యకర్తల హత్యలపై మాట్లాడిన ఈ వివాదాస్పద భోపాల్​ ఎంపీ ‘కనీసం మీ కత్తుల్నైనా పదును చేసి ఇళ్ళల్లో పెట్టుకోండి’ అంటూ హిందువులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ‘లవ్​ జిహాద్​ ఇప్పుడు ట్రెండ్​ అయిపోయింది. వాళ్ళు ప్రేమించేద జీహాద్​ చేయడానికే. మేం కూడా దేవుడ్ని ప్రేమిస్తాం.. ’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్​