కోర్టు ఆదేశాల మేరకు నిలిచిపోయిన ‘శేఖర్​’

By udayam on May 23rd / 12:32 pm IST

టాలీవుడ్​ హీరో రాజశేఖర్​ తాజా చిత్రం ‘శేఖర్​’ ప్రదర్శనను నిలిపేశారు. ఈ చిత్ర ప్రదర్శనను సోమవారం నుంచి ఆపేయాలని కోర్ట్​ ఆదేశాల మేరకు డిస్ట్రిబ్యూటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. హీరో రాజశేఖర్​తో పాటు ఆయన భార్య జీవిత రాజశేఖర్​లు ఈ సినిమా కోసం తన వద్ద రూ.65 లక్షలు తీసుకుని తిరిగి చెల్లించడం లేదని పరంధామరెడ్డి కోర్టుకెక్కడంతో అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కొందరు కావాలనే తన సినిమాను అడ్డుకుంటున్నారని రాజశేఖర్​ ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​