డీసీపీ: అత్యాచారంతో ప్రముఖుల పిల్లలకు సంబంధం లేదు

By udayam on June 4th / 4:51 am IST

గత నెల 28న బంజారాహిల్స్​లో ఓ మైనర్​ బాలికపై 4గురు అత్యాచారం చేసిన ఘటన తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపింది. రాజకీయ ప్రముఖుల పిల్లలకు ఈ నేరంతో సంబంధం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో వెస్ట్​ జోన్​ డీసీపీ చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటికే పోక్సో యాక్ట్​ కింద కేసు నమోదు చేశామన్నారు. మొత్తం ఐదుగురు నిందితులను గుర్తించామన్న ఆయన.. వీరంతా మైనర్లేనని తెలిపారు. తెలంగాణ హోం మంత్రి మనువడికి ఈ కేసుతో సంబంధం లేదని ఎమ్మెల్యే కొడుకుపై ఆధారాలు లేవన్నారు.

ట్యాగ్స్​