దేశంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ మన హైదరాబాద్ లో సిద్ధమైంది. ప్రసాద్ ఐమ్యాక్స్ లో 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో ఈ భారీ స్క్రీను సిద్ధం చేసి ఈనెల 25 నుంచి ఈ స్క్రీన్ పై టెస్టింగ్ జరపనున్నారు. ఇది భారత దేశంలో అతి పెద్ద సినిమా తెరగా రికార్డుకెక్కింది.కెనడాకు చెందిన ‘స్ట్రాంగ్ ఎండీఐ’ అనే ప్రొజెక్షన్ స్ర్కీన్ల తయారీ సంస్థ ప్రత్యేకంగా ఈ తెరను రూపొందించింది. సౌండ్ సిస్టమ్ ను కూడా అత్యుత్తమమైనది ఏర్పాటు చేశారు. డిసెంబర్ 16న అవతార్ 2 విడుదల నాటికి ఈ తెర ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
Largest screen of the country going up. Tallest that can be made in the whole world. This is a 64ft giant and 101.6ft in width. Specially made for Prasad's by @strong_mdi
Successfully handle by me😊#PrasadsLargeScreen #PrasadsMultiplex https://t.co/vHAkzk6gZX pic.twitter.com/CaQTTi9nk7— Mohan Kumar (@ursmohan_kumar) November 21, 2022