యుఎస్​: భారత్​లో పెరుగుతున్న మతపర దాడులు

By udayam on June 3rd / 9:58 am IST

దేవాలయాలు, మతాల నమ్మకాలతో భారత్​లో ప్రజలపై దాడులు పెరుగుతున్నాయని అమెరికా స్టేట్​ డిపార్ట్​మెంట్​ 2021 రిపోర్ట్​ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛపై జరిపిన ఈ సర్వేలో పలు దేశాల్లోని పరిస్థితులనూ కళ్ళకు కట్టింది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్​లో భక్తి పేరిట దాడులు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి’ అని ఈ రిపోర్ట్​లో వెల్లడించింది. వియత్నాం, నైజీరియా, సౌదీ అరేబియా, చైనా, పాకిస్థాన్​, ఆఫ్ఘనిస్థాన్​లలోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది.

ట్యాగ్స్​