4 వేలకు చేరిన కొవిడ్​ కేసులు

By udayam on June 3rd / 5:41 am IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య 4 వేలను దాటి ప్రమాద ఘంటికల్ని గట్టిగానే మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4.25 లక్షల మంది పరీక్షలు జరపగా అందులో 4,041 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 84 రోజుల తర్వాత భారత్​లో ఒకరోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే. గురువారం నాడు ఈ సంఖ్య 3,712గా ఉంది. కేరళలో 1370, మహారాష్ట్రలో 1045 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 21,177గా ఉంది.

ట్యాగ్స్​