శ్రీలంకకు ఆహారం, మందులు పంపిన భారత్​

By udayam on May 23rd / 12:45 pm IST

దాదాపు 16 మిలియన్​ డాలర్ల విలువ చేసే ఆహారం, మందులను భారత్​.. శ్రీలంకకు పంపించింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ దేశ ప్రజలను కాపాడుకునేందుకు భారత్​ ఈ భారీ షిప్​మెంట్​ను తరలించింది. శ్రీలంకలోని భారత రాయబారి గోపాల్​ బాగ్లే ఈ విషయాన్ని వెల్లడించారు. వీటితో పాటు తమిళనాడు ప్రభుత్వం సైతం 5.6 మిలియన్లు విలువ చేసే బియ్యం, పాల పౌడర్​, మందులను సైతం శ్రీలంకకు పంపినట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్​