భారత దిగ్గజ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్.. ఇటీవల ప్రారంభమైన యుఏఈ టి20 లీగ్లో ఓ జట్టును దక్కించుకుంది. అదానీ స్పోర్ట్స్లైన్ కంపెనీ తరపున ఈ జట్టును కొనుగోలు చేసింది. ఇప్పటికే ఈ లీగ్లోని మిగతా జట్లను భారత ఫైనాన్షియల్ కంపెనీ కాప్రి గ్లోబల్, మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్, లాన్సర్ క్యాపిటల్, రిలయన్స్ స్ట్రాటిజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్, జిఎంఆర్ గ్రూప్లకు ఈ లీగ్లో సొంత జట్లు ఉన్నాయి.