రూ.82 వేల కోట్లకు రీఫర్బిష్​డ్​ ఫోన్ల అమ్మకాలు

By udayam on May 6th / 7:26 am IST

భారత స్మార్ట్​ఫోన్​ మార్కెట్​ ఎంత పెద్దదో ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే ఇదే దేశంలో రీఫర్బిష్​డ్​ (అంటే వాడుతూ పాడైన ఫోన్లను తిరిగి బాగు చేసి అమ్మే బిజినెస్​) బిజినెస్​ 11 బిలియన్ల మార్క్​కు చేరుకోనుంది. క్యాఫిఫై, హైపర్​ఎక్స్​చేంజ్​, యాంత్రా వంటి సంస్థల కారణంగా ఈ బిజినెస్​ బూమ్​లో కొనసాగుతోంది. 2026 నాటికి దేశంలో రూ.82 వేల కోట్లకు పైగా రీఫర్బిష్​డ్​ ఫోన్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా.

ట్యాగ్స్​