ఒకే రోజు రెండు యుద్ధ నౌకలు లాంచ్​

By udayam on May 16th / 10:51 am IST

భారత్​ ఒకే రోజు రెండు స్వదేశీ యుద్ధ నౌకల్ని నేవీలోకి కమిషన్​ చేయనుంది. మంగళవారం జరగనున్న ఈ కార్యక్రమంలో 15 బి డిస్ట్రాయర్​ కేటగిరీలో నిర్మించిన సూరత్​, 17ఎ ఫ్రిగేట్​ ప్రాజెక్ట్​లో నిర్మించిన ఉదయగిరి యుద్ధ నౌకల్ని మంగళవారం నేవీలోకి ప్రవేశపెట్టనున్నారు. వీటిని ముంబైలోని మజగావూన్​ డాక్​ లిమిటెడ్​లో దేశీయంగా అభివృద్ధి చేశారు. నెక్స్ట్​ జనరేషన్​ స్టెల్త్​ గైడెడ్​ మిస్సైల్​ డిస్ట్రాయర్స్​గా వీటిని నేవీ పిలవనుంది.

ట్యాగ్స్​