ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

By udayam on January 10th / 10:50 am IST

ఇండోనేషియాలోని తానింబర్ దీవుల్లో స్థానిక సమయం తెల్లవారుజామున 3.00 గంటలకు 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది జరిగిన సుమారు గంటల తరువాత సునామి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయంటూ హెచ్చరిక జారీ చేసింది. అయితే, సముద్రమట్టంలో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించలేదని డీడీ న్యూస్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

ట్యాగ్స్​