రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్పై కర్ణాటకలో దాడి జరిగింది. బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై నిరసనకారులు బ్లాక్ సిరా చల్లారు. టికాయత్తో పాటు మరో నేత యుద్విర్ సింగ్ పైనా సిరా విసిరిన నిరసనకారులు కుర్చీలతోనూ దాడి చేశారు. కర్ణాటక రైతు కొడిహల్లి చంద్రశేఖర్ డబ్బు తీసుకుంటూ మీడియా స్టింగ్ ఆపరేషన్కు పట్టుబడడంతో వివరణ ఇస్తున్న క్రమంలో టికాయత్పై ఈ దాడి జరిగింది.
Rakesh Tikait faces black ink during a presser in Bengaluru!
Tikait had reportedly come to give clarification on allegations against a farmer leader. #RakeshTikait pic.twitter.com/WnXnqzagHD
— Gagandeep Singh (@Gagan4344) May 30, 2022