భారత్​ లో మరో యాపిల్​ ప్లాంట్​..

By udayam on December 21st / 10:25 am IST

భారత్​ లో తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వీలుగా యాపిల్​ సంస్థ మరో భారీ పెట్టుబడితో కొత్త ప్లాంట్​ నిర్మాణానికి సిద్ధమవుతోంది. గ్రేటర్​ నోయిడా వద్ద ఉన్న యమునా అథారిటీస్​ వద్ద 23 ఎకరాల లాండ్​ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ఇందులో రూ.2800 కోట్ల వ్యయంతో నిర్మించే ప్లాంట్​ లో యాపిల్​ ఐఫోన్​ 16 వర్షన్​ నుంచి మానుఫాక్చరింగ్​ తో పాటు అసెంబ్లింగ్​ యూనిట్​ కూడా ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం భారత్​ కు చెందిన మూడు కంపెనీలతో చర్చలు జరుపుతోంది.

ట్యాగ్స్​