భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం తన పిఎస్ఎల్వి రాకెట్ను విజయవంతం చేసింది. గురువారం సాయంత్రం 6.02 గంటలకు నింగిలోకి వెళ్ళిన ఈ రాకెట్ సాయంతో సింగపూర్కు చెందిన మూడు శాటిలైట్లను నింగిలోకి విజయవంతంగా పంపించారు. 365 కేజీల డిఎస్ఈఓ, 155 కేజీల న్యూసార్ శాటిలైట్లతో పాటు 2.8 కేజీల స్కూబ్–1 నన్యంగ్ శాటిలైట్ను కక్ష్యలోకి చేర్చనుంది. వీటిని దక్షిణ కొరియాకు చెందిన స్టారెక్ సంస్థ అభివృద్ధి చేశాయి. పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 55వ ప్రయోగం.
PSLV-C53/DS-EO Mission: Countdown is ON. Watch the launch LIVE on the ISRO website https://t.co/5wOj8azXcf or the ISRO Official Youtube channel (https://t.co/5htvDtWK80) from 17:32 hours IST.
— ISRO (@isro) June 30, 2022