ఈ ఏడాది భారత క్రికెట్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ప్లేయర్ల లిస్ట్ వచ్చేసింది. వీరిలో యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ 1609 రన్స్ తో అందరి కంటే ముందున్నాడు. రెండో స్థానంలో సంచలన బ్యాటర్ సూర్యకుమార్ 1424 పరుగులతో ఉన్నాడు. రిషబ్ పంత్ 1380 రన్స్ తో మూడో స్థానంలో ఉంటే.. విరాట్ కోహ్లీ 1348 పరుగులతో 4వ స్థానంలోనూ కెప్టెన్ రోహిత్ శర్మ 995 పరుగులతో ఐదో స్థానంలోనూ ఉన్నారు. ఈ టాప్ 5 బ్యాటర్లు కలిపి ఈ ఏడాది చేసిన పరుగులు 6756.
2022 లో 🔝 5 రన్ స్కోరర్స్ 😎
మరి వీరిలో ఎవరు మిమ్మల్ని 🤩
బాగా ఇంప్రెస్స్ చేసారో 😍కామెంట్ చెయ్యండి 👇🏻😉#TeamIndia #Batting #StarSportsTelugu pic.twitter.com/DW3Mcdvxzp
— StarSportsTelugu (@StarSportsTel) December 28, 2022