శ్రీలంకతో వన్డే సిరీస్​ నుంచి బుమ్రా ఔట్

By udayam on January 9th / 11:53 am IST

రేపటి నుంచి శ్రీలంక జట్టుతో జరగనున్న 3 మ్యాచ్​ ల వన్డే సిరీస్​ నుంచి భారత స్టార్​ పేసర్​ జస్​ ప్రీత్​ బుమ్రా దూరమయ్యాడు. ఇంకా అతడు పూర్తి స్థాయి ఫిట్​ నెస్​ సాధించకపోవడంతో ఈ సిరీస్​ నుంచి తప్పిస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. వెన్ను గాయంతో గతేడాది సెప్టెంబర్​ నుంచి భారత జట్టు నుంచి దూరమైన అతడు తిరిగి వచ్చేశాడన్న ఆనందం కొద్ది రోజులు కూడా నిలబడలేదు. అతడి స్థానాన్ని ఉమ్రాన్​ మాలిక్​ తో భర్తీ చేయనుంది టీమిండియా.

ట్యాగ్స్​