ఉజ్జల్​ భూయాన్​: తెలంగాణకు కొత్త సీజే

By udayam on May 17th / 12:43 pm IST

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్‌ భూయాన్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న సీజే సతీష్‌ చంద్రమిశ్రాను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలిజియం ఈ బదిలీలను సిఫార్సు చేసింది. ఈయనతో పాటు ఉత్తరాఖండ్​ సీజేగా విపిన్​ సంగిని, హిమాచల్​ ప్రదేశ్​ సీజెగా అంజాద్​ సయీద్​ను, రాజస్థాన్​ సీజేగా ఎస్​.ఎస్​.షిండేను, గుజరాత్​ సీజేగా రాష్మిన్​ చాయను కొలీజియం నియమించింది.

ట్యాగ్స్​