భారత క్రికెట్​ చీఫ్​ పిజియోగా కమలేశ్​ జైన్​!

By udayam on May 19th / 5:48 am IST

ఐపిఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ సపోర్టింగ్​ స్టాఫర్​ కమలేశ్​ జైన్​కు బంపరాఫర్​ తగిలింది. అతడిని టీమిండియా హెడ్​ ఫిజియోగా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ద్రవిడ్​, లక్ష్మణ్​లతో జరిగిన ఇంటర్వ్యూలో అతడు వారిద్దరినీ మెప్పించినట్లు తెలుస్తోంది. దీంతో చీఫ్​ ఫిజియోగా కమలేశ్​ నియామకం ఇక పక్కా అనే తెలుస్తోంది. మాజీ ఫిజియో నితిన్​ పటేల్​ స్పోర్ట్స్​ సైన్స్​ అండ్​ స్పోర్ట్స్​ మెడిసిన్​ హెడ్​గా వెళ్ళడంతో అతడి స్థానాన్ని కమలేశ్​తో భర్తీ చేయనున్నారు.

ట్యాగ్స్​