కేన్​ మామ గుజరాత్​ కు.. మయాంక్​ హైదరాబాద్​ కు.. రహానే చెన్నైకు

By udayam on December 23rd / 11:23 am IST

ఐపిఎల్​ మినీ వేలంలో సీనియర్​ ఆటగాళ్ళు తమ తమ పాత జట్లకు దూరమై కొత్త జట్లకు దగ్గరయ్యారు. హైదరాబాద్​ మాజీ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ ను గుజరాత్​ టైటాన్స్​ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. పంజాబ్​ మాజీ కెప్టెన్​ మయాంక్​ అగర్వాల్​ ను రూ.8.25 కోట్లకు హైదరాబాద్​, అజింక్యా రహానేను చెన్నై రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. జో రూట్​ ను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఓడియన్​ స్మిత్​ రూ.50 లక్షలకు పంజాబ్​ దక్కించుకోగా.. జింబాబ్వే టాప్​ ప్లేయర్​ సికిందర్​ రాజాను రూ.50 లక్షలకు పంజాబ్​ నే కొనేసింది.

ట్యాగ్స్​