జూన్​ 2న కియా ఈవీ6 ఎలక్ట్రిక్​ కార్​ లాంచ్​

By udayam on May 25th / 9:38 am IST

దక్షిణ కొరియా కార్ల కంపెనీ కియా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్​ కార్​ EV6 ని భారత్​లో జూన్​ 2న లాంచ్​ చేస్తోంది. ఈనెల 26 నుంచి ఈ కారు బుకింగ్స్​ను ప్రారంభిస్తున్నట్లు చెప్పిన కియా సంస్థ దేశంలో ముందుగా 100 యూనిట్లను మాత్రమే అమ్మకానికి ఉంచింది. 77.4 కి.వాట్​ బ్యాటరీ ప్యాక్​తో వస్తున్న ఈ కారులో 225బిహెచ్​పి పవర్​ ఉంటుంది. ఫుల్​ ఛార్జ్​ చేస్తే 528 కి.మీ.ల రేంజ్​ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 800 వాట్​ అల్ట్రా ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ ఉంది.

ట్యాగ్స్​