ఈవీ6 కార్​ను తీసుకొచ్చిన కియా

By udayam on June 2nd / 10:17 am IST

కొరియా కార్ల కంపెనీ కియా మోటార్స్​ భారత్​లో ఈవీ 6 కార్​ను తీసుకొచ్చింది. రెండు వర్షన్లలో వస్తున్న ఈ ఎలక్ట్రిక్​ కారు ప్రారంభ ధర రూ.60 లక్షలుగా పేర్కొంది. విశాలమైన క్యాబిన్​ ఉన్న ఈ కారు ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 528 కి.మీ.ల రేంజ్​ ఇస్తుంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్​లో విడుదలై సూపర్​ హిట్​ కొట్టిన ఈ మోడల్​ను భారత్​లో ముందుగా 100 యూనిట్లను మాత్రమే తీసుకొస్తున్నట్లు పేర్కొంది. దీనికి వచ్చిన ఆదరణను బట్టి వీటి సేల్స్​ పెంచనుంది.

ట్యాగ్స్​