దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక ఫోరమ్ సదస్సులో ఆధ్యాత్మిక గురువు సద్గురును తెలంగాణ మంత్రి కెటిఆర్ కలిశారు. తెలంగాణ పెవిలియన్లో వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. సేవ్ సోయిల్ మూవ్మెంట్లో భాగంగా సద్గురు బైక్పై ప్రపంచయానం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో ఆయన దావోస్ చేరుకున్నారు. సద్గురు, తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం, దేశం కోసం, కన్న తల్లి కోసమే ఆలోచిస్తుందని కెటిఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
A must watch the conversation on #conversation between #Sadguru and KTR @KTRTRS @SadhguruJV @trspartyonline @TelanganaCMO @TelanganaDGP @RaoKavitha #TamilNadu #TelanganaAtDavos #Telangana https://t.co/ODnpeIwhPF
— Naveen S Garewal (@naveengarewal) May 24, 2022