మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ళతో అటు బిజినెస్ కోసం.. ఇటు బిర్యానీ కోసం కూడా చర్చించానని మంత్రి కేటిఆర్ ట్వీట్ చేశారు. భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన ఈ హైదరాబాదీతో భేటీ అనంతరం కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. వీరిద్దరూ హైదరాబాద్ వాసులేనన్న సంగతి తెలిసిందే. సత్య నాదెళ్ళ హైదరాబాద్ లో పుట్టి ఇక్కడి హైదరబాద్ పబ్లిక్ స్కూల్ లో స్కూలింగ్ పూర్తి చేశారు. అనంతరం మణిపాల్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అనంతరం కుటుంబంతో సహా అమెరికాలో స్థిరపడ్డారు.
Good start to the day when two Hyderabadis get to catch up @satyanadella
We chatted about Business & Biryani 😊 pic.twitter.com/3BomzTkOiS
— KTR (@KTRTRS) January 6, 2023