అధ్యక్షుడిపై కత్తికట్టిన కొత్త ప్రధాని

By udayam on May 16th / 7:14 am IST

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఏరికోరి తెచ్చుకున్న ప్రధాని రణిల్​ విక్రమ్​ సింగే షాక్​ ఇచ్చారు. ఆ దేశ ప్రజలు రాజపక్స కుటుంబాలకు వ్యతిరేకంగా జరుపుతున్న నిరసనలకు విక్రమ్​ మద్దతు ఇచ్చారు. ‘గొట గో హోమ్​’ నిరసనకారుల డిమాండ్ల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘దేశ యువత నిరసనల్లో న్యాయం కనిపిస్తోంది.. రాజపక్స కుటుంబీకులు ఇళ్ళకు వెళ్ళడమే మంచిది.. భవిష్యత్తు విధాన రూపకల్పన కోసం కమిటీ వేస్తుననాం’ అని విక్రమ్​ ప్రకటించారు.

ట్యాగ్స్​