శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ కొత్త జాబ్లోకి రానున్నాడు. ఆ దేశ జాతీయ జట్టుకు ఫాస్ట్ బైలింగ్ కన్సల్టెంట్గా అతడి ఎంపిక దాదాపు ఖరారయ్యింది. శ్రీలంక హై ప్రొఫైల్ క్రికెట్ అడ్వైజరీ కమిటీ మలింగ పేరును ప్రమోట్ చేసింది. 38 ఏళ్ళ మలింగ ఐపిఎల్తో కలిపి 716 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది జరగనున్న టి20 వరల్డ్ కప్కు ముందే మలింగను ఈ పొజిషన్లోకి తీసుకోవాలని శ్రీలంక జట్టు భావిస్తోంది.