మహేష్ బాబు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ ఏడాది విడుదలైన రీజనల్ సినిమాల్లో ఈ మార్క్ను అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది. కీర్తి సురేష్ హీరోయిన్గా చేసిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించగా.. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
Super 🌟 @urstrulyMahesh's SWAG SEASON continues 🔥🔥#BlockbusterSVP 💥💥#SVPMania #SarkaruVaariPaata @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents pic.twitter.com/mWZ9u6xo8s
— Mythri Movie Makers (@MythriOfficial) May 24, 2022