మహేష్ బాబు, కీర్తి సురేష్ల బ్లాక్బస్టర్ హిట్ సర్కారు వారి పాట ఓటిటి రిలీజ్పై కీలక అప్డేట్ వచ్చింది. అనుకున్న డేట్ కంటే నెల రోజుల ముందుగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఈనెల చివర్లో కానీ జూన్ 10న లేదంటో జూన్ 24 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్లో అత్యంత వేగంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. మొత్తంగా 12 రోజుల్లో రూ.200 కోట్లు సాధించింది.