రాజ్​నాథ్ ను కలిసిన ‘మేజర్​’ యూనిట్​

By udayam on May 6th / 12:01 pm IST

మేజర్​తో తొలిసారిగా పాన్​ ఇండియా చిత్రంలో నటిస్తున్న అడవి శేష్​ తన యూనిట్​తో కలిసి ఈరోజు దేశ రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ను కలిశారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో మరణించిన ఆర్మీ మేజర్​ ఉన్నికృష్ణన్​ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తన ‘మేజర్​’ చిత్ర విశేషాలను ఆయన రక్షణ మంత్రికి వివరించారు. ఢిల్లీలో జరిగిన ఈ ఈవెంట్​లో రక్షణ మంత్రితో కలిసి ‘జాన్​ దూంగా దేష్​ నహీ’ అనే పోస్టర్​ను సైతం విడుదల చేశారు.

ట్యాగ్స్​