మణిపూర్ లో నిన్న విజ్ఞనయాత్రకు బయల్దేరిన ఓ స్కూల్ తిరగబడ్డ ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ఆ రాష్ట్ర సిఎం బిరేన్ సింగ్ ప్రకటించారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 10 వరకూ ఎస్కర్షన్ల ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. స్టడీ టూర్ కోసం బయల్దేరిన తంబైను హయ్యర్ సెకండరీ స్కూల్ బస్సు ఓవర్ టర్న్ చేసుకుని రోడ్డుపై నిన్న తిరగబడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థినులకు 1 లక్ష, రూ.50 వేల చొప్పున పరిహారం అందించారు.
Tragic: A bus carrying students of Thambalnu Higher Secondary School Yairipok for a study tour met with an accident at Khoupum road in Noney District, #Manipur.
15 students feared dead, several injured. pic.twitter.com/S0bH9YOqGt
— Pooja Mehta (@pooja_news) December 21, 2022