సర్వే: పెరుగుతున్న మోదీ పాపులారిటీ

By udayam on May 30th / 12:31 pm IST

దేశంలో పాండమిక్​ దశ మొదలైన నాటి నుంచే కేంద్ర ప్రభుత్వ అప్రూవల్​ రేటింగ్​ సైతం పై పైకి దూసుకుపోతోందని ఓ సర్వేలో తేలింది. పెట్రోల్​, డీజిల్​, నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై ప్రజల నమ్మకం తగ్గకపోగా పెరిగిందని లోకల్​ సర్కిల్స్​ సర్వేలో తేలింది. గతేడాది అప్రూవల్​రేటింగ్​ 51 శాతంగా ఉండగా ప్రస్తుతం అది 67 శాతానికి పెరిగిందని తెలిపింది. మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విజయం సాధించిందని ప్రజలు నమ్మడమే ఇందుకు కారణమని తెలిపింది.

ట్యాగ్స్​