చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ మోటోరోలా తన సరికొత్త ఫోన్ మోటో ఈ–7 పవర్ ను ఈరోజు భారత్లో లాంచ్ చేసింది.
ఫ్లిప్కార్ట్ యాప్లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి దీనిని ప్రీ బుక్ చేసుకోవచ్చు. కేవలం రూ.8,299 లకే అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ఈనెల 26న తొలి సేల్ ఉండనుంది.
స్క్రీన్ : 6.5 ఇంచ్ హెచ్డి + డిస్ప్లే
బ్యాటరీ : 5000 ఎంఎహెచ్
ర్యామ్ : 4 జిబి
స్టోరేజ్ : 64 జిబి
లాక్ : ఫింగర్ ప్రింట్ సెన్సార్
కెమెరాలు : వెనుక వైపు 13 ఎంపి కెమెరాలు రెండు, ముందు వైపు 12 ఎంపి సెల్ఫీ కెమెరా
ధర : రూ.8,299