కర్ణాటకకు చెందిన ఓ ముస్లిం విద్యార్థి సంప్రదాయ స్కల్ క్యాప్ (తలకు పెట్టుకునే తెల్లని టోపీ) ధరించి కాలేజ్ వచ్చాడని కొంత మంది సహ విద్యార్థులు అతడిని చితకబాదారు. ఇక్కడి బాగల్కోట్ సమీపంలోని తేరాదల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల నవీద్ హసనసాబ్ తరతారి లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ క్యాప్ను తొలగించడానికి అతడు ఒప్పుకోకపోవడంతో అతడిపై ఓ ఎస్ఐతో సహా 6 గురు విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్ఐ తో సహా నిందితులను అరెస్ట్ చేశారు.