చై–రష్మిక కాంబోలో ఏమాయ చేశావే సీక్వెల్​!

By udayam on December 29th / 1:14 pm IST

నాగచైతన్య, సమంతల కెరీర్​ ను మలుపుతిప్పిన మూవీ ‘ఏ మాయ చేశావే’. ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ, గౌతమ్​ మీనన్​ దర్శకత్వం, ఏఆర్​ రెహ్మాన్​ మ్యూజిక్​ కలిసి బాక్సాఫీస్​ వద్ద బ్లాక్​ బస్టర్​ గా నిలిచాయి. ఇప్పుడు ఇదే మూవీకి సీక్వెల్​ ను తెరకెక్కించే పనిలో ఉన్నాడట గౌతమ్​ మీనన్​. 12 ఏళ్ళ తర్వాత రానున్న ఈ సీక్వెల్​ లో మరోసారి హీరోగా నాగ చైతన్య కే అవకాశం దక్కగా.. హీరోయిన్​ గా మాత్రం సమంత స్థానంలో రష్మిక చేరినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది!

ట్యాగ్స్​