మహిళల 52 కేజీల విభాగంలో వరల్డ్ చాంపియన్గా బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించారు. ఈ టైటిల్ సాధించిన అయిదో భారత మహిళా బాక్సర్గానూ.. తెలంగాణ నుంచి తొలి మహిళగానూ నిఖత్ రికార్డుల కెక్కారు. జరీన్ కన్నా ముందు ఈ టైటిల్ను మేరీ కోమ్, సరితా దేవీ, జెన్నీ ఆర్ ఎల్, లేఖ కేసీ భారత్లు వరల్డ్ ఛాంపియన్లుగా నిలిచారు. ఇదిలా ఉండగా. నిఖత్ జరీన్ ప్రదర్శనపై బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ ఫిదా అయ్యాడు. నిఖత్ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు.
Congratzz on this gold Nikhat … @nikhat_zareen https://t.co/1H45kV78Jm
— Salman Khan (@BeingSalmanKhan) May 20, 2022