దిల్​రాజు : ఎఫ్​3 టికెట్​ రేట్లు పెంచం

By udayam on May 18th / 10:02 am IST

అనిల్​ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న కామెడీ ఎక్స్​ ప్రెస్​ ఎఫ్​3 టికెట్​ రేట్లను పెంచట్లేదని నిర్మాత దిల్​ రాజు ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే ఈ మూవీ టికెట్లను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. వెంకటేష్​, వరుణ్ తేజ్​, తమన్నా, మెహరీన్​, మురళీ శర్మ, సునీల్​లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఈనెల 27న విడుదల కానుంది. డబ్బు, దాని వల్ల వచ్చే సమస్యల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు.

ట్యాగ్స్​