ఉత్తర కొరియాలో మళ్ళీ కేసులు పెరుగుతున్న ఆ దేశం ప్రకటించింది. ‘మా దేశంలో తొలి కేసు నమోదైంది’ అని ఈరోజు ప్రకటించింది. దీంతో దేశం మొత్తం లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. రాజధాని ప్యాంగ్యాంగ్లో ఒమిక్రాన్ వేరియంట్తో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇప్పటి వరకూ అక్కడి ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు కొవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టలేదు.